వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటలకు సాగునీటి కొరత ఏర్పడింది.
ఇప్పటికే నాట్లు వేసిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, ఇతర నీటి వనరులపై ఆధారపడుతున్నారు. వర్షాలు మరింత ఆలస్యమైతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

