వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర, ఘట్కేసర్, శామీర్పేట తదితర ప్రాంతాల్లో కొద్దిమంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా పత్తి దిగుబడి తగ్గుతున్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు.
ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్లే దిగుబడి వస్తుండటంతో పెట్టుబడులు కూడా రాక రైతులు నష్టపోతున్నారు. దిగుబడి పెంచేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

