Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీలక సంస్థలను సందర్శించిన సీఐఎస్ఎఫ్, డీజీ, ప్రవీర్ రంజన్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 17, 2026 10:27 PM విశాఖపట్నంGeneral
కీలక సంస్థలను సందర్శించిన  సీఐఎస్ఎఫ్, డీజీ,  ప్రవీర్ రంజన్ - Udayam
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ ఆగస్టు 15, 16 తేదీలలో విశాఖలొ కీలక వ్యూహాత్మక సంస్థలను సందర్శించారు. స్టీల్ ప్లాంట్ సందర్శన సందర్భంగా, ఆయన భద్రత మరియు కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. రక్షణకు సంబంధించిన విషయాలపై ఆర్ఐఎన్ఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులు మరియు సీఐఎస్ఎఫ్ సిబ్బందితో చర్చలు జరిపారు.

Comments

G
Loading comments...