వార్తలకు తిరిగి వెళ్లండి

పుణేలో ఉద్యోగం దొరక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 19 ఏళ్ల ఓం ప్రకాశ్ గౌరీశంకర్ తాను కిడ్నాప్ అయినట్లు కుటుంబాన్ని నమ్మించాడు. విడిచిపెట్టేందుకు రూ.5 లక్షలు కావాలంటూ ఏడుస్తున్న వీడియోలు పంపించాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ నంబర్ను ట్రాక్ చేశారు. ఖడ్కీలోని క్రౌన్ ప్లాజా లాడ్జిలో అతడిని గుర్తించగా, డబ్బు కోసమే కిడ్నాప్ కథ అల్లినట్లు దర్యాప్తులో తేలింది.
Comments
Loading comments...

