వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్ పంటలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ప్రాజెక్టులో 12.284 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

