వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాం కాలం నాటి పోచారం ప్రాజెక్టు శతాబ్దం దాటినా తన సేవలను కొనసాగిస్తూ ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట ప్రాంత రైతన్నలకు వరప్రదాయినిగా నిలుస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలకు ఊరట లభించింది.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు 1917లో నిర్మాణం ప్రారంభమై 1922లో పూర్తయింది. 21 అడుగుల పూర్తి నీటిమట్టంతో వుంది.
Comments
Loading comments...

