వార్తలకు తిరిగి వెళ్లండి

2026-31 కాలానికి గాను రూ. 36,441 కోట్ల భారీ బడ్జెట్తో పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం, జాతీయ క్రీడా సమాఖ్యల సహాయ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Loading comments...
