Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 36,441 కోట్లతో ఖేలో ఇండియా పథకం పునరుద్ధరణ.. కేంద్ర కేబినెట్ ఆమోదం

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 5:39 PM ఆల్ ఇండియాక్రీడలు
రూ. 36,441 కోట్లతో ఖేలో ఇండియా పథకం పునరుద్ధరణ.. కేంద్ర కేబినెట్ ఆమోదం - Udayam Digital
2026-31 కాలానికి గాను రూ. 36,441 కోట్ల భారీ బడ్జెట్‌తో పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం, జాతీయ క్రీడా సమాఖ్యల సహాయ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.

Comments

G
Loading comments...