Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేడ్: ధర్నాకు టీచర్ల సామూహిక సెలవు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:42 PM సంగారెడ్డిGeneral
ఖేడ్: ధర్నాకు టీచర్ల సామూహిక సెలవు - Udayam
నారాయణఖేడ్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాకు హాజరయ్యేందుకు సామూహిక సెలవు కోరారు. ఈ మేరకు బుధవారం హెచ్‌ఎంకు సెలవు పత్రాలు అందజేశారు. పీఆర్సీ, డీఏలు, పాత పెన్షన్ విధానం అమలు కోసం ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చిన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...