Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో 85.96%.. భద్రాద్రిలో 95% ఓటరు ఫారాల డిజిటలైజేషన్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 30, 2026 4:15 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఖమ్మంలో 85.96%.. భద్రాద్రిలో 95% ఓటరు ఫారాల డిజిటలైజేషన్ - Udayam
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమానికి మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన ఫారాల్లో 2.58 కోట్లకు పైగా ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం వరకు ఖమ్మం జిల్లాలో 85.96 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు.

Comments

G
Loading comments...