వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలం మెడంపల్లి గ్రామానికి చెందిన భూక్యా రవి వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ పాము కాటుకు గురై మృతి చెందిన విషయం తెలుసుకున్న.
ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రవి పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Loading comments...

