వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ లో ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, పెంబి మండల కేంద్రంలో దళిత మహిళ ఇంటిని వీడీసీ వారు కూల్చివేయటం అన్యాయం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటి కూల్చివేత్తకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేసి, నష్టపరిహారం చెల్లించి, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

