వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం ఉట్నూర్ మండల MEO రాపెల్లి ఆశన్న కు కొన్ని రోజుల క్రితం ఉట్నూర్ లో ఆక్సిడెంట్ జరగగా, హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు . చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11.00 గం.లకు హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ . వారి పార్థివదేహానికి నివాళి అర్పించారు
Comments
Loading comments...

