వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్పల్లి కాల్పుల ఘటనలో కీలక పురోగతి

మెట్పల్లి పట్టణానికి చెందిన గోనెల లక్ష్మిపై నెల క్రితం జరిగిన దాడిలో ఆమె తలలోకి దూసుకెళ్లిన వస్తువు బుల్లెట్టేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో స్పష్టమైంది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు మూడు రోజుల క్రితం యూపీలోనే అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే ఈ సంచలన ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేయగా, తాజాగా అసలు నిందితుడు పట్టుబడడంతో దర్యాప్తు వేగవంతమైంది.
Comments
Loading comments...