Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో పీఎస్సీ ర్యాంకర్ల వినూత్న నిరసన

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 08, 2026 2:39 PM అమరావతిజాతీయ
కేరళ సచివాలయం ముందు ప్రాథమిక ఉపాధ్యాయ ఉద్యోగాల పీఎస్సీ ర్యాంకర్లు గడ్డి తింటూ నిరసన తెలిపారు. 34 రోజులుగా ఆందోళన కొనసాగుతుండగా, నియామకాల్లో ఏడాదిగా జాప్యం జరుగుతోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంక్‌ జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ఖాళీ పోస్టులకు నియామక ఉత్తర్వులు ఇవ్వడం లేదని ఆరోపించారు. తక్షణమే నియామకాలు చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...