వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. మంగళవారం లోక్సభ ఆమోదించగా, బుధవారం రాజ్యసభ వాయిస్ ఓటుతో బిల్లును ఆమోదించింది.
రాష్ట్ర అసెంబ్లీ 2024లో పేరు మార్పుపై తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో అవసరమైన సవరణలు చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో పేరు అధికారికంగా ‘కేరళం’గా మారనుంది.
Comments
Loading comments...

