Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ పేరుమార్పు బిల్లు నేడు రాజ్యసభలో

Follow Udayam on Google
హరిక శర్మ Aug 12, 2026 10:21 AM ఆల్ ఇండియా జాతీయ
కేరళ పేరుమార్పు బిల్లు నేడు రాజ్యసభలో - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లును నేడు రాజ్యసభలో పరిశీలన, ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. రాజ్యాంగంలోని తొలి షెడ్యూల్‌లో ‘కేరళ’ స్థానంలో ‘కేరళం’గా మార్చడం ఈ బిల్లుకు ఉద్దేశం. 2024 జూన్‌లో కేరళ అసెంబ్లీ ఈ మార్పుపై తీర్మానం చేసింది. ఇదే సమయంలో గనులు, ఖనిజాల అభివృద్ధి-నియంత్రణ సవరణ బిల్లును లోక్‌సభలో పరిశీలన, ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు.

Comments

G
Loading comments...