Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:13 AM మెదక్General
కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం - Udayam
కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి తండాలో మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం చేశారు. మాజీ సర్పంచ్‌ జీవుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన తండాల అభివృద్ధికి కేసీఆర్‌ పెద్దపీట వేశారని వారు తెలిపారు. గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...