వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. ఆవరణలో మురుగునీరు నిల్వకుండా డ్రైనేజీ పనులు చేపట్టాలని, పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
జీసీడీఓ అస్రా ఫాతిమా, ఎంపీడీఓ లక్ష్మణ్, ఎస్ఓ కవిత పాల్గొన్నారు.
Comments
Loading comments...

