Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ ని తనిఖీ చేసిన ఎంఈఓ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 6:39 PM నాగర్ కర్నూల్General
కేజీబీవీ ని తనిఖీ చేసిన ఎంఈఓ - Udayam
ఊర్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను మండల విద్యాధికారి (ఎంఈఓ) అబ్దుల్ రహీం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల నమోదు వివరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో పాటు పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Comments

G
Loading comments...