వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మరింత సమన్వయంతో ముందుకు సాగుదామని సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. KMCలో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నగర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, ప్రజలకు మరింత మెరుగైన సేవల అందజేయడంపై పలు అంశాలను చర్చించారు. అన్ని విభాగాల సమన్వయంతో ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

