Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ, అమిత్‌ షాలకు కేఏ పాల్‌ విజ్ఞప్తి

Follow Udayam on Google
రచన దేవి Aug 12, 2026 9:44 PM హైదరాబాద్తెలంగాణ
మోదీ, అమిత్‌ షాలకు కేఏ పాల్‌ విజ్ఞప్తి - Udayam
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లులోని సెక్షన్‌ 16ఏను పునఃపరిశీలించాలని కేఏ పాల్‌ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. క్రైస్తవ దాతృత్వ సంస్థలు, వాటి ఆస్తులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పాల్‌ ప్రయత్నాలకు అమెరికా సెనేటర్‌ టిమ్‌ షీహీ మద్దతు ప్రకటించారు. భారతదేశంలో క్రైస్తవులు, మిషనరీలు, దాతృత్వ సంస్థల రక్షణ ముఖ్యమని పేర్కొంటూ పాల్‌కు అండగా ఉంటామని తెలిపారు.

Comments

G
Loading comments...