Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ముగ్గురు మృతి

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 11:36 AM నారాయణపేటGeneral
కర్ణాటక రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ముగ్గురు మృతి - Udayam
కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లా కడేచూరు రసాయన పరిశ్రమలో వాయువు లీకై ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా, వారిని రాయచూర్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్‌ ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...