వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్ తరహా విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జీజీహెచ్ అభివృద్ధి సంఘం సమావేశంలో పారిశుధ్యం, డ్రైనేజీ, భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు.
మేయర్ కొలగాని శ్రీనివాస్ రూ.40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కలెక్టర్ చిత్రా మిశ్రా హెల్ప్లైన్ ఏర్పాటు చేసి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

