వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరతతో రోగులకు పూర్తిస్థాయి సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పలు విభాగాల్లో పరికరాలు లేక శస్త్రచికిత్సలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆర్థో, ఈఎన్టీ, దంత, ఆప్తమాలజీ విభాగాల్లో పరికరాల లేమితో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
