వార్తలకు తిరిగి వెళ్లండి
కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం

లదాఖ్లోని ద్రాస్ వద్ద ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకుంది.
రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పిస్తారని, వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...