Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గిల్ శౌర్య విజయ్ యాత్ర

శ్రుతి రెడ్డి Jul 20, 2026 9:57 PM అల్ ఇండియా about 14 hours ago
కార్గిల్ శౌర్య విజయ్ యాత్ర - Udayam Digital
దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో 'శౌర్య విజయ్ యాత్ర' ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ఈ మోటార్‌సైకిల్ సాహస యాత్రను ప్రారంభించారు. జావా యెజ్డీ బైక్‌లపై 28 మంది రైడర్లు 13 రోజుల పాటు 1,900 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. అమరవీరుల కుటుంబాలు, రక్షణ దళాల సిబ్బందితో సాగే ఈ యాత్ర ఈ నెల 26న ముగియనుంది.

Comments

G
Loading comments...