వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ, జెన్ జెడ్ ఆందోళనకారులను 'జనరేషన్ గట్టర్' అని, మురికి కాలువ, బొద్దింకలతో పోల్చడం వివాదాస్పదమైంది.
సోషల్ మీడియాలో వారు చేస్తున్న పోస్టులు వాంతులు తెప్పించేలా ఉన్నాయని, వారి భాష సరిగా లేదని ఆమె ఇన్స్టాలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా మండిపడుతూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
Comments
Loading comments...
