వార్తలకు తిరిగి వెళ్లండి
వైకాపా కుట్రలపై కందుల ఫైర్

యూట్యూబర్ జోసెఫ్, జడ శ్రావణ్ వెనుక వైకాపా కుట్ర దాగి ఉందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆరోపించారు. మతకలహాలు సృష్టించి కూటమి బంధాన్ని దెబ్బతీయడమే వారి లక్ష్యమని ఆయన విమర్శించారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈ వ్యూహాలు నడుస్తున్నాయని దుర్గేశ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వీరంతా మాట్లాడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...