వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబర్ జోసెఫ్, జడ శ్రావణ్ వెనుక వైకాపా కుట్ర దాగి ఉందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆరోపించారు. మతకలహాలు సృష్టించి కూటమి బంధాన్ని దెబ్బతీయడమే వారి లక్ష్యమని ఆయన విమర్శించారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈ వ్యూహాలు నడుస్తున్నాయని దుర్గేశ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని వీరంతా మాట్లాడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

