Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్‌.. 317 కేసులు నమోదు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 9:52 AM కడపGeneral
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్‌.. 317 కేసులు నమోదు - Udayam
కడప జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు 317 కేసులు నమోదు చేసి రూ.69,160 జరిమానా విధించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...