Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కబడ్డీ కబడ్డీ.. మున్సిపల్‌ ఛైర్మన్‌

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:00 AM నిర్మల్ General
కబడ్డీ కబడ్డీ.. మున్సిపల్‌ ఛైర్మన్‌ - Udayam
భైంసా మున్సిపల్‌ ఛైర్మన్‌ తుమోల్ల దత్తాత్రి కబడ్డీ ఆడారు. కిసాన్‌గల్లీలో గురువారం రాత్రి హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం తోటి కౌన్సిలర్లు, నాయకులతో కలిసి కోర్టులోకి దిగారు మరియు రైడ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. వారితో సరదాగా కబడ్డీ ఆడి ఉత్సాహం నింపారు.

Comments

G
Loading comments...