వార్తలకు తిరిగి వెళ్లండి

మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జడ్చర్ల కావేరమ్మపేటలో బుధవారం ఉదయం రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. మర్కస్ మీలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగనుంది.
సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు.
అధిక సంఖ్యలో రక్తదాతలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

