వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడి పట్టణములో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ శుక్రవారం పర్యటించారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వైసిపి నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు.
మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ మాట్లాడుతూ ..రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి ప్రతి మండలంలో వైసిపి జెండా ఎగర వెయ్యాలన్నారు.
Comments
Loading comments...

