Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలతో నేదురుమల్లి ఆత్మీయ పలకరింపు

Follow Udayam on Google
I siva prasad Sep 11, 2026 9:37 PM నెల్లూరుGeneral
కార్యకర్తలతో నేదురుమల్లి ఆత్మీయ పలకరింపు - Udayam
వెంకటగిరి నియోజవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. సైదాపురం రాపూరు కలువాయి వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల కార్యకర్తలతో ఆయన ఆత్మయే పలకరింపుతో వారిని నూతనో తేజం నింపారు.

Comments

G
Loading comments...