వార్తలకు తిరిగి వెళ్లండి

కూడేరు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త అక్కులప్ప సతీమణి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అధైర్య పడకండి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

