Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు ప్రమాదంలో నలుగురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 7:12 PM హైదరాబాద్General
కారు ప్రమాదంలో నలుగురు మృతి - Udayam
హైదరాబాద్ శివారు శంషాబాద్‌ సమీపంలో అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...