Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు ఢీకొని బైక్‌ ప్రయాణికుడి మృతి

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 10:26 AM నిజామాబాద్General
కారు ఢీకొని బైక్‌ ప్రయాణికుడి మృతి - Udayam
డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీబీపూర్ తండా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖిల్లా డిచ్‌పల్లి వైపు వెళ్తున్న నాకిడి నరేష్ (37) బైక్‌ను హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్‌ఐ ఆరిఫ్ తెలిపారు.

Comments

G
Loading comments...