Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల ఇబ్బందులు తొలగేలా.. హమాలీ కూలీ పెంపు నిర్ణయం

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 8:50 PM కరీంనగర్General
నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న హమాలీ కార్మికులకు ఊరట లభించింది. ఇకపై ప్రతి ఘట్టానికి అదనంగా రూ.20 వేతనం పెంచాలని కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ నిర్ణయించారు. హమాలీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తనకు వినపత్రం ఇచ్చారని ఆయన తెలిపారు. వినాయక చవితి అనంతరం ఈ పెంపును అమల్లోకి తీసుకురావాలని వ్యాపార వర్గాలను ఆయన కోరారు.

Comments

G
Loading comments...