Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్లు, టీవీలు, విద్యుత్‌ రంగానికి చిప్స్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 6:27 PM జాతీయంవాణిజ్యం
కార్లు, టీవీలు, విద్యుత్‌ రంగానికి చిప్స్‌ - Udayam
భారత్‌ సెమీకండక్టర్‌ రంగంలో వేగంగా ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. దేశంలో తయారయ్యే చిప్స్‌ను కార్లు, టీవీలు, విద్యుత్‌ మౌలిక వసతులు సహా పలు రంగాల్లో వినియోగించేలా సెమీకండక్టర్‌ తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...