Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ హరిత వాహన లక్ష్యం

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:12 PM జాతీయంవాణిజ్యం
మారుతీ హరిత వాహన లక్ష్యం - Udayam
మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హరిత వాహనాల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడళ్ల ప్రవేశంతో విక్రయ అంచనాలను పెంచినట్లు తెలిపారు. తాజాగా స్విఫ్ట్, డిజైర్, బాలెనో ఆటోమేటిక్ ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చారు. రూ.7.92 లక్షల ప్రారంభ ధరతో ఈ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...