వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరం (M) కొత్తగనేసునిపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, పాత నిందితులపై నిఘా ఏర్పాటు చేశారు.
స్థానికులకు హెల్మెట్, డ్రంకెన్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

