వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈనెల 22న కాణిపాకం ఈవో కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య, విద్యుత్, ఆర్అండ్బీ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

