వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ 5, 7, 8వ వార్డులకు చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి సమక్షంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రజా పాలన, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు.
Comments
Loading comments...

