వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్జి నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వారి అభిప్రాయాలు తెలిపే హక్కు ఉంటుందన్నారు. అయితే దీనిని బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి అణచివేయదని, అది కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు.
చర్చలు-సంప్రదింపులకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అలాగే అస్సాం తరహాలో మణిపుర్లోనూ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలును పరిశీలిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

