వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ చెందిన 2వ వార్డ్ మెంబర్ మల్లారపు మానస, ఎల్లారెడ్డిపేట్ నేవూరి రెడ్డి సంఘం అధ్యక్షులు, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మల్లారపు రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లాలని కేకే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

