వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట మండలంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని కుడుముల లక్ష్మీనారాయణ ఆరోపించారు.
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

