వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని: హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు నిరసనలు చేపట్టనున్నట్లు గోదావరిఖనిలో తెలిపారు.
బాకీ కార్డుల పంపిణీ, రైతు సదస్సులు, సింగరేణి గనులపై నిరసనలు, తహశీల్దార్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

