Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 9:44 PM నాగర్ కర్నూల్General
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి - Udayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లిలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యతపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని, అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...