Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతకు SIT నోటీసులు జారీ

Follow Udayam on Google
Girish Bidkar Aug 21, 2026 9:32 AM హైదరాబాద్General
కాంగ్రెస్ నేతకు SIT నోటీసులు జారీ - Udayam
ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా కాంగ్రెస్ నేత కోటూరి మానవతా రాయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని పాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిట్ ముందు హాజరుకావాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేయనుంది.

Comments

G
Loading comments...