వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవీపీ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ కార్యాలయములో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఏపీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్ , మాజీ డీసీసీ అధ్యక్షులు వజపర్తి శ్రీనివాసరావు, ఆమె రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

