వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండల కేంద్రంలోని చింతారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కామిరెడ్డి లక్ష్మారెడ్డి గారు మృతి చెందడంతో, వారి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

